Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైనేజీ సమస్యపై డా,. రాజశేఖర్ ఫిర్యాదు - అదే బాటలో సురేష్ బాబు

డీవీ
మంగళవారం, 30 జులై 2024 (09:27 IST)
Dr. Rajasekar house
జూబ్లీహిల్స్ లోని ప్రముఖుల ఇళ్ళముందు, స్టూడియోల ముందు డ్రైనేజీ లీకేజ్ కావడం జరుగుతుంది. గతంలో పలు సార్లు డి.సురేష్ బాబు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రామానాయుడు స్టూడియో గేటు బయట చాలా మురుగునీరు పారుతుండేది. స్టూడియోకు వచ్చే విలేకరులతోనూ ఆయన తన గోడును విన్నించుకునేవారు.  ఆంగ్ల పత్రికలో పలు సార్లు వేయించారు. ఇక నేడు డా. రాజశేఖర్ కూడా పరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి తన ఆవేదనను సోషల్ మీడియా ఎక్స్.. (ట్విట్టర్)లో పేర్కొన్నాడు. 
 
 అశ్విని హైట్స్, రోడ్ నెం. 70, జూబ్లీహిల్స్, 500033 వద్ద ఎప్పటి నుంచో డ్రైనేజీ లీక్ అవుతోంది. మేము పలు సార్లు అధికారులతో మాట్లాడాము.  దాన్ని పరిష్కరించడానికి, ఇది ఇంకా పూర్తి కాలేదు. అందుకే కమిషనర్ GHMC వారిని అభ్యర్థిస్తున్నాను. దయచేసి, వెంటనే దానిని పరిశీలించండి అంటూ..  జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ ఆన్‌లైన్‌లను ట్యాగ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments