Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమంతం చేసుకున్న "నువ్వు నేను" హీరోయిన్

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (18:57 IST)
కొన్నేళ్ళ క్రితం తెలుగులో వచ్చిన చిత్రం "నువ్వు నేను". ఈ చిత్రంలో అనిత హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఈమె పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో వెండితెరకు దూరమైంది. ఈ క్రమంలో 2013లో రోహిత్ రెడ్డిని వివాహమాడిన ఆమె, దాదాపు ఏడేళ్ల తర్వాత తమ బిడ్డను స్వాగతించనుంది.
 
తాజాగా జరిగిన సీమంతం చిత్రాలను అనిత నెట్టింట పోస్ట్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. తనకు ఓ పెద్ద బేబీ పుట్టబోతున్నాడని ఆమె పెట్టిన కామెంట్‌కు లైక్స్ వెల్లువెత్తుతున్నాయి. తన కడుపులో బిడ్డ కుడివైపునకు ఎక్కువగా కదులుతున్నాడని, ఈ ఫోటోల్లో చూడవచ్చని కూడా అనిత చెప్పింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments