Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ర్మ నిర్ణ‌యంతో షాక్‌లో ల‌క్ష్మీపార్వ‌తి... ఏమైంది?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (14:06 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్‌తో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి లక్ష్మీ పార్వతి అతిథిగా కూడా పాల్గొనడం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ జీవితంలో జ‌రిగిన కొన్ని ముఖ్య సంఘ‌ట‌నలను చూపించనున్నానని వ‌ర్మ‌ ప్రకటించారు. 
 
ఈ సినిమా తీసేందుకు వ‌ర్మ‌కు లక్ష్మీ పార్వతి నుంచి అనుమతి తీసుకోవడమే కాకుండా, మొత్తం స్క్రిప్ట్‌ను ఆమెకు చదివి వినిపిస్తానని మాట ఇచ్చారు కూడా. అయితే... ఇంతలోనే వ‌ర్మ‌ మనసు మార్చకున్నాడ‌ట‌. ఆ స్క్రిప్ట్‌ను ఎవరికీ వినిపించాల్సిన అవసరం లేద‌ంటున్నాడు. దీంతో స్ర్కిప్ట్ వినిపిస్తాడ‌ని ఎదురుచూసిన‌ లక్ష్మీ పార్వతి షాక్ అయ్యింద‌ట‌. ఈ క‌థ‌కు కొత్త‌వాళ్లు అవ‌స‌రం. ఎలాంటి ఇమేజ్ ఉండ‌కూడదు. అందుచేత కొత్త‌వాళ్లుతోనే తెర‌కెక్కిస్తున్నాను అని చెప్పారు. మ‌రి.. ల‌క్ష్మీ పార్వ‌తిని ఇందులో ఎలా చూపిస్తాడో ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments