Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెమెరామెన్ లను ఎంకరేజ్ చేసిన ఎన్టీఆర్ - లేటెస్ట్ అప్ డేట్

డీవీ
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (11:14 IST)
NTR latest
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చాలా సరదాగా వుంటుంటారు. గతంలో పోలిస్తే ఆయనలోని సీరియస్ నెస్ తగ్గింది. తాజాగా మాత్రుమూర్తితోపాటు కుటుంబాన్ని తీసుకుని కర్నాటకలోని పలు దేవాలయాలను దర్శించి పునీతులయ్యారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కుటుంబం కూడా ఆయన వెంట వచ్చారు. తాజాగా ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా నటిస్తున్నారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టితో కలిసి నటిస్తారా? అని బెంగుళూరు విలేకరులు అడిగితే.. అన్నీ కుదిరితే రిషబ్ ఓకే అంటే నేను ఓకే అంటూ సరదా సంభాషణలు సాగాయి. 
 
ఇక ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రమోషన్ లు నార్త్ లో చేస్తున్నారు. లేటెస్ట్ నిన్న జరిగిన ఓ ప్రాంతంలో ఎన్టీఆర్ రాగానే అక్కడ కెమెరామెన్లు సార్..సార్.. సార్.. ఒక్క లుక్ సార్.. సైన్ లుక్ అంటూ చేతులతో సంజ్న చేస్తూ అడిగారు. వెంటనే ఆయన తనదైన శైలిలో వారికి ఫొటోలకు ఫోజులిస్తూ.. చివరగా.. వారడినట్లుగా చేయి చూపించిన విధానాన్ని చూపుతూ.. సార్.. సార్.. ఓకే నా అంటూ అందరినీ నవ్వించారు. ఇదిలా వుండగా, దేవరలో ఎన్టీఆర్  సీరియస్ రోల్ ప్లే చేస్తున్నారు. ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదలకాబోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ విజయాలను ఎప్పటికీ చెరిగిపోవు.. కేటీఆర్

డీఎంకే ముప్పెరు విళాలో ప్రత్యక్షమైన కరుణానిధి!!

అయోధ్య రామాలయంలోనే యువతిపై సామూహిక అత్యాచారం..

టీడీపీకి ఓటు వేశారనీ అఘాయిత్యం చేయించారు.. వైకాపా నేతల దాష్టీకం

21 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments