Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌తో మొబైల్ కంపెనీ డీల్... అలా పడుకుని కలల ప్రపంచంలోకి...

ఎప్పుడూ రకుల్, సమంత, శృతిహాసన్‌లేనా.. ఏం.. మేము పనికిరామా? మేము వాడటం లేదా.. ఎందుకు ఎప్పుడు వాళ్ల వెంటే పడతారు.. అంటూ ఐఫా అవార్డుల కార్యక్రమంలో మొబైల్ కంపెనీలను కామెడీగానే ఓ రేంజిలో ఆటాడేసుకున్నాడు విక్టరీ వెంకటేష్. కాకతాళీయమో, బాహుబలి మేనియాని క్యాష

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (16:15 IST)
ఎప్పుడూ రకుల్, సమంత, శృతిహాసన్‌లేనా.. ఏం.. మేము పనికిరామా? మేము వాడటం లేదా.. ఎందుకు ఎప్పుడు వాళ్ల వెంటే పడతారు.. అంటూ ఐఫా అవార్డుల కార్యక్రమంలో మొబైల్ కంపెనీలను కామెడీగానే ఓ రేంజిలో ఆటాడేసుకున్నాడు విక్టరీ వెంకటేష్. కాకతాళీయమో, బాహుబలి మేనియాని క్యాష్ చేసుకునే ప్రయత్నమో కానీ ఆ ఫంక్షన్ జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు ఇంటర్నేషనల్ టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ఓ ప్రముఖ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు.
 
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్‌కోహ్లి, అలియాభట్ వంటి స్టార్లతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న జియోనీ ఇప్పుడు ప్రభాస్‌తో డీల్ కుదుర్చుకుంది. భారతదేశ విపణిలోకి అడుగుపెట్టిన 5 సంవత్సరాల్లోనే సుమారు కోటి మందికి పైగా వినియోగదారులను పొందినందుకు ఆనందంగా ఉందని, ప్రభాస్‌తో ఒప్పందంతో మార్కెట్లో తమ వాటా స్థాయి పెరిగే అవకాశాలు మరింత ఎక్కువయ్యాయని జియోనీ ఇండియా సీఈవో, ఎండీ అర్వింద్‌ ఆర్‌ వోహ్ర తెలిపారు.

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments