Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెక్ బౌన్స్ కేసులో సింధూరపూవె చిత్ర నిర్మాతకు ఐదేళ్ళ జైలు!

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (13:53 IST)
'సింధూరపూవే', 'కరుప్పు రోజా', 'ఊమై విళిగల్‌', 'కావ్య తలైవన్', 'ఇనైంద కైగళ్‌' వంటి భారీ చిత్రాలను నిర్మించిన అగ్ర నిర్మాత అబావానన్. ఆయన నిర్మించిన డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగువారికి సుపరిచితమే. కాగా ఈ నిర్మాత ఇప్పుడు బ్యాంక్ స్కామ్‌లో పట్టుబడ్డారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. బ్యాంక్‌ అధికారులతో చేయి కలిపి చెక్కు వసూళ్ల రాయితీలో అవినీతికి పాల్పడ్డారన్న కేసులో సీనియర్‌ నిర్మాత అబావాననకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రూ.2.40 కోట్ల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 
 
కాగా ఈ కేసులో పాల్పడ్డ ఇద్దరు బ్యాంక్‌ అధికారులకు ఒక్కొక్కరికి మూడేళ్లు జైలు శిక్ష, రూ.25లక్షల చొప్పున అపరాధం విధించించి కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. 1999వ సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్కుల రాయితీ అవినీతిపై చెన్నై సీబీఐ కోర్టు కేసు నమోదు చేసి, విచారణ జరిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments