Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ చిత్రంపై గంపెడాశలు పెట్టుకున్న నివేదా పేతురాజ్

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (20:10 IST)
టాలీవుడ్‌కు 'మెంటల్ మదిలో' అనే చిత్రం ద్వారా పరిచయమైన కేరళ కుట్టి నివేదా పేతురాజ్. ఈమె తన మొదటి సినిమాతో మంచి పేరే తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా 'చిత్రలహరి' .. 'బ్రోచేవారెవరురా' .. 'అల  వైకుంఠపురములో' సినిమాల్లో నటించింది. 
 
ఇటీవల 'రెడ్' సినిమా కూడా ఈ బ్యూటీకి మంచి పేరే తెచ్చి పెట్టింది. కానీ సోలో హీరోయిన్ అవకాశాలు మాత్రం దక్కడం లేదు. కాగా తాజాగా 'పాగల్' అన్న సినిమాలో హీరోయిన్‌గా నటించింది. విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. 
 
యూత్ ఆడియన్స్‌లో విశ్వక్ సేన్‌కి మంచి క్రేజ్ ఉంది. ఆక్రేజ్‌తో నివేదా 'పాగల్' సినిమాతో సోలో హీరోయిన్‌గా సెటిలవుతుందన్న నమ్మకంగా ఉందట. అభిమానులు కూడా నివేదాకి మంచి బ్రేక్ వచ్చి స్టార్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments