Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిహారికకు ఇష్టమైన ఫోటో ఇదే.. సోషల్ మీడియాలో వైరల్

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (11:05 IST)
Niharika
మెగా డాటర్ వివాహం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ వివాహం కోసం నాగబాబు రూ. 30 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని టాక్ వస్తోంది. కనులపండువగా జరిగిన మెగా వెడ్డింగ్‌లో చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్‌, పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్, కళ్యాణ్ దేవ్, శ్రీజ, సుస్మిత, స్నేహా రెడ్డి తదితరులు సందడి చేశారు. 
 
ప్రస్తుతం నూతన దంపతులు హనీమూన్ కోసం మాల్దీవులకి వెళ్లగా, అక్కడ అందాలని ఎంజాయ్ చేస్తున్నారు. వారం రోజుల పాటు భూతల స్వర్గంలో ఏకాంతంగా గడిపిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. 
 
ఇక డిసెంబర్ 9న జరిగిన నిహారిక పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే పెళ్లి వేడుకలో తనకు ఎంతో ఇష్టమైన ఫొటో ఇదే అంటూ నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటో కూడా నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments