Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు సరసన ఇస్మార్ట్ భామ..

Webdunia
గురువారం, 6 మే 2021 (13:37 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన నిధి అగర్వాల్ నటించనుంది. 'ఇస్మార్ట్ శంకర్'తో లైన్లోకి వచ్చిన నిధి అగర్వాల్.. పెద్దగా ప్రాజెక్టులు లేకపోయినా సోషల్ మీడియాలో గ్లామర్‌తో రచ్చ చేస్తూ వస్తోందీ అమ్మడు. 
 
ఇదిలా ఉంటే మహేశ్, త్రివిక్రమ్ కలయిలో మూడో సినిమాకు రంగం సిద్ధమైంది. ఇందులో హీరోయిన్ గా పూజా హేగ్డే పేరు వినిపిస్తోంది. కానీ అమ్మడు పలు చిత్రాలతో బిజీగా ఉంది. దాంతో మేకర్స్ మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నరని టాక్. అందులో నిధి అగర్వాల్ కూడా ఉందట. 
 
కానీ నిధి అగర్వాల్ లీడ్ రోల్ కి కాదు సెకండ్ లీడ్ కోసం అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా అదే నిజమైతే నిధి కెరీర్ కి చక్కటి బ్రేక్ లభించినట్లే. మరి ఏం జరుగుతుందో చూద్దాం.. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments