Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నమ్మ చనిపోతే.. సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా వున్నావా.. మంచు లక్ష్మీ..

మంచు లక్ష్మిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన నానమ్మ చనిపోయిందని ట్వీట్ చేస్తూ.. తన సినిమా ట్రైలర్ కూడా జత చేయడం ప్రస్తుతం వివాదానికి తావిస్తోంది. మంచు మోహన్ బాబు తల్లి గురువారం ఉదయం కన్ను

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (15:11 IST)
మంచు లక్ష్మిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన నానమ్మ చనిపోయిందని ట్వీట్ చేస్తూ.. తన సినిమా ట్రైలర్ కూడా జత చేయడం ప్రస్తుతం వివాదానికి తావిస్తోంది. మంచు మోహన్ బాబు తల్లి గురువారం ఉదయం కన్నుమూశారు. దీంతో మంచు కుటుంబం తిరుపతికి బయలుదేరింది. తన నానమ్మ చనిపోయిందని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. 
 
 దీనిపై స్పందించిన నెటిజన్లు షాక్ తిన్నారు. కానీ అదే సమయంలో మంచు లక్ష్మీ పెట్టిన ట్వీట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. తమిళంలో ఆమె నటించిన ''కాట్రిన్ మొయి'' అనే సినిమా ట్రైలర్ విడుదల కానుండడంతో ఆమె దీనికి సంబంధించి ఓ ట్వీట్ పెట్టింది. 
 
అంతటితో ఆగకుండా తమిళంలో తన తొలి సినిమా ట్రైలర్ చూడకుండా వుండలేకపోతున్నానని.. కాట్రిన్ మొయి ట్రైలర్ సాయంత్రం రిలీజ్ అవుతుందని ట్వీట్ చేసింది. ఇలాంటి విషాద సమయంలో ఆమె తన సినిమాను ప్రమోట్ చేస్తుండడంతో నెటిజన్లు ఫైర్ అయ్యారు. నానమ్మ చనిపోయినా.. సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఎలా ఉంటున్నావంటూ ఆమెని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments