Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి పాయల్ అరెస్టు.. నిబంధనల బెయిల్‌పై విడుదల

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (16:27 IST)
దేశ తొలి ప్రధానమంత్రి దివంగత జవహర్‌లాల్ నెహ్రూతో పాటు గాంధీ కుటుంబాలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెట్టినందుకు సినీ నటి పాయల్ రోహత్గీ అరెస్టు అయ్యారు. ఆమెను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత పాయల్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆమెకు 8 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌ను కోర్టు విధించింది. ఈ కేసులో ఆమెకు తాజాగా నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరైంది. రూ.25 వేల బాండ్‌తో ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ మంజూరవగా.. పాయల్ జైలు నుంచి విడుదలైంది.
 
కాగా, మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబసభ్యులను దూషిస్తూ పాయల్ రోహత్గి సోషల్‌ మీడియాలో పలు పోస్టులు పోస్ట్ చేసింది. వీటిపై రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి చర్మేశ్‌ శర్మ ఫిర్యాదు మేరకు రాజస్థాన్ పోలీసులు అక్టోబరు పదో తేదీన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఆమెపై ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments