నటి పాయల్ అరెస్టు.. నిబంధనల బెయిల్‌పై విడుదల

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (16:27 IST)
దేశ తొలి ప్రధానమంత్రి దివంగత జవహర్‌లాల్ నెహ్రూతో పాటు గాంధీ కుటుంబాలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెట్టినందుకు సినీ నటి పాయల్ రోహత్గీ అరెస్టు అయ్యారు. ఆమెను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత పాయల్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆమెకు 8 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌ను కోర్టు విధించింది. ఈ కేసులో ఆమెకు తాజాగా నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరైంది. రూ.25 వేల బాండ్‌తో ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ మంజూరవగా.. పాయల్ జైలు నుంచి విడుదలైంది.
 
కాగా, మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబసభ్యులను దూషిస్తూ పాయల్ రోహత్గి సోషల్‌ మీడియాలో పలు పోస్టులు పోస్ట్ చేసింది. వీటిపై రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి చర్మేశ్‌ శర్మ ఫిర్యాదు మేరకు రాజస్థాన్ పోలీసులు అక్టోబరు పదో తేదీన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఆమెపై ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడుని హత్య చేసి.. మృతదేహంపై వైన్ పోసి నిప్పెట్టిన ప్రియురాలు

బాలుడు అపహరణ కేసు : మేనత్త కూతురే కిడ్నాపర్

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఇకలేరు

దూసుకొస్తున్న మొంథా : కాకినాడ పోర్టులో ఏడో ప్రమాద హెచ్చరిక

మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ.. రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments