Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాప్‌ లెస్‌గా నటించాలని చెప్పా... ఆమె ఓకే అనేసింది....

''మాజీ మిస్‌ ఇండియా నేహా హింగే టాప్‌లెస్‌గా నటించింది. కథలో భాగంగా ఆమె అలా నటించాల్సివచ్చింది. చేస్తుందో లేదో అనే డైలమాలో వున్నాను. ఆ తర్వాత ఆమెను అడిగాను.. వెంటనే అంగీకరిచింది.. అప్పుడు తెలిసింది.. ఆమె డెడికేషన్" అంటూ దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ తెలి

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (20:17 IST)
''మాజీ మిస్‌ ఇండియా నేహా హింగే టాప్‌లెస్‌గా నటించింది. కథలో భాగంగా ఆమె అలా నటించాల్సివచ్చింది. చేస్తుందో లేదో అనే డైలమాలో వున్నాను. ఆ తర్వాత ఆమెను అడిగాను.. వెంటనే అంగీకరిచింది.. అప్పుడు తెలిసింది.. ఆమె డెడికేషన్" అంటూ దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ తెలిపారు. 
 
ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'శ్రీవల్లి'. పూర్వజన్మల నేపథ్యంలో కథ సాగుతుంది. కథరీత్యా ఆమె నీటిలో ఎక్కువ సేపు వుండాల్సివస్తుంది. సీన్‌పరంగా టాప్‌లెస్‌ వుండాలి. క్రిందిభాగం తడవాలి.. ఈ విషయం చెప్పగానే... రెడీ అనీ.. షూటింగ్‌లో ఎక్కువమంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించింది. ఆమె చెప్పినట్లే పరిమిత సిబ్బందితో ఆ సీన్‌ను చిత్రీకరించారు. అది సినిమా కథకు కీలకమని... దర్శకుడు తెలియజేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- అంతా భారత్ చేసిందా.. వరద ముప్పు..? (video)

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments