Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు.. పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానం

ఠాగూర్
బుధవారం, 28 ఆగస్టు 2024 (15:36 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ చిత్రపరంగ ప్రవేశం చేసి 50 యేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలుగు చిత్రపరిశ్రమ స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తుంది. ఈ వేడుకలకు టాలీవుడ్‌కు చెందిన మరో అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తమిళం, మలయాళం, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన అనేక మంది సినీ ప్రముఖులను తెలుగు సినీ ఇండస్ట్రీ తరపున తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆహ్వానించారు. 
 
బాలకృష్ణ  సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబరు ఒకటో తేదీన హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ వేడుకలను నిర్వహించనుంది. ఇందులో శివ రాజ్ కుమార్, కిచ్చ సుధీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, హీరో శివ కార్తికేయన్, దునియా విజయ్, దర్శకులు పి.వాసు, నటుడు నాజర్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, హీరోయిన్లు సుహాసిని, మీనా, మాలాశ్రీ, సుమలత, రాధిక, రాధ తదితరులు ఉన్నారు. ఈ వేడుకల్లో చిత్రపరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలంతా హాజరుకానున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments