కవలపిల్లలతో నయనతార.. నెట్టింట ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 24 జులై 2023 (11:50 IST)
Nayanatara
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నటి నయనతార. తన నటనా కౌశలంతో అంచెలంచెలుగా ఎదిగి అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడిన నయనతార.. కవలపిల్లలకు తల్లి అయ్యింది. 
 
ఈ వ్యవహారం వివాదంగా మారి దుమారం రేపింది. తర్వాత వారు చట్టబద్ధమైన సరోగసీ ద్వారా కవల మగపిల్లలకు తల్లిదండ్రులని పేర్కొంటూ వివాదానికి ముగింపు పలికారు. 
 
ఈ సందర్భంలో, విఘ్నేష్ శివన్, నటి నయనతార తమ కవలలలో ఒకరిని పట్టుకుని ఉన్న ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, "నా జీవితం.. ఆదివారం నా ప్రియమైన వారితో చాలా బాగుంది. సింపుల్ మూమెంట్స్" అని క్యాప్షన్‌గా పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments