కవల పిల్లల ఫోటోలను తొలిసారి షేర్ చేసిన నయన్-విక్కీ

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (21:37 IST)
Twins
గతేడాది జూన్‌లో నయనతార, విఘ్నేష్‌ శివన్‌ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అయిన వెంటనే, అద్దె తల్లి ద్వారా కవలలు జన్మించారు. ఇద్దరూ తరచూ తమ పిల్లలతో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇటీవల నయనతార తన ఇద్దరు పిల్లలతో కలిసి మాస్ వీడియోను పంచుకోవడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
 
ఇదిలా ఉంటే, విఘ్నేష్ శివన్, నయనతార ఇద్దరూ తమ కవలల పుట్టినరోజు సందర్భంగా ఒక ఫోటోను విడుదల చేశారు. తన ప్రియమైన కుమారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలియజేశారు. ఇంకా తొలిసారి నయన్ - విఘ్నేశ్‌ల ముఖాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments