కవల పిల్లలతో కలిసి క్రిస్మస్.. నయన విక్కీ ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (09:16 IST)
Nayanatara
దక్షిణాది సూపర్ స్టార్ నయనతార తన భర్త విక్కీ, ఇద్దరు పిల్లలతో కలిసి క్రిస్మస్ జరుపుకుంటున్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. గత జూన్‌లో దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని పెళ్లాడిన నయనతార.. ఆ తర్వాత నాలుగు నెలలకే అద్దె తల్లి గర్భం ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలను నయన ఫ్యామిలీతో జరుపుకుంది.  ఇందులో భాగంగా విఘ్నేష్ శివన్ తన పిల్లలతో కలిసి క్రిస్మస్ జరుపుకుంటున్న చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత మొదటి క్రిస్మస్ జరుపుకుంటున్న నయనతారకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాగర్ కర్నూల్ : పూజారి ఇంట్లో దొంగలు పడ్డారు.. 40 తులాల బంగారుతో జంప్

హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్య... కత్తులతో నరికివేశారు....

శవరాజకీయాలు చేస్తే ఇక జైలుశిక్షే... చట్టం చేసిన బీజేపీ పాలిత రాష్ట్రం

Sonu Sood: ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణీకుల కోసం సోనూసూద్ ఏమన్నారంటే?

నిమ్మకాయను గాలి లోకి లేపుతూ మాజీ సర్పంచ్ క్షుద్రపూజ, వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments