Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవల పిల్లలతో కలిసి క్రిస్మస్.. నయన విక్కీ ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (09:16 IST)
Nayanatara
దక్షిణాది సూపర్ స్టార్ నయనతార తన భర్త విక్కీ, ఇద్దరు పిల్లలతో కలిసి క్రిస్మస్ జరుపుకుంటున్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. గత జూన్‌లో దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని పెళ్లాడిన నయనతార.. ఆ తర్వాత నాలుగు నెలలకే అద్దె తల్లి గర్భం ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలను నయన ఫ్యామిలీతో జరుపుకుంది.  ఇందులో భాగంగా విఘ్నేష్ శివన్ తన పిల్లలతో కలిసి క్రిస్మస్ జరుపుకుంటున్న చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత మొదటి క్రిస్మస్ జరుపుకుంటున్న నయనతారకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

సంబంధిత వార్తలు

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments