Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవల పిల్లలతో కలిసి క్రిస్మస్.. నయన విక్కీ ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (09:16 IST)
Nayanatara
దక్షిణాది సూపర్ స్టార్ నయనతార తన భర్త విక్కీ, ఇద్దరు పిల్లలతో కలిసి క్రిస్మస్ జరుపుకుంటున్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. గత జూన్‌లో దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని పెళ్లాడిన నయనతార.. ఆ తర్వాత నాలుగు నెలలకే అద్దె తల్లి గర్భం ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలను నయన ఫ్యామిలీతో జరుపుకుంది.  ఇందులో భాగంగా విఘ్నేష్ శివన్ తన పిల్లలతో కలిసి క్రిస్మస్ జరుపుకుంటున్న చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత మొదటి క్రిస్మస్ జరుపుకుంటున్న నయనతారకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments