కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

ఠాగూర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (20:06 IST)
అగ్రనటి నయనతార ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్మ ఏం చెబుతుందంటే అనే పేరుతో ఆమె ఈ ట్వీట్ చేశారు. ఇందులో 'కర్మం ఏం చెబుతుందంటే అబద్దాలతో నువ్వు ఇతరుల జీవితాలను నాశనం చేస్తే అదొక అప్పు అవుతుంది. ఆ అప్పు వడ్డీతో సహా తిరిగి నీ దగ్గరికే వస్తుంది' అంటూ నయనతార తన పోస్టులో పేర్కొంది. 
 
కోలీవుడ్ హీరో ధనుష్ - నయనతారల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెల్సిందే. కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌కు సంబంధించిన వివాదంలో వీరిద్దరి మధ్య ఈ టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. నానుమ్ రౌడీదాన్ అనే సినిమా క్లిప్పింగ్స్‌ను నయనతార తన డాక్యుమెంటరీలో ఉపయోగించకోవడంపై ఒక నిర్మాతగా ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.10 కోట్లకు దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసు మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments