కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

ఠాగూర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (20:06 IST)
అగ్రనటి నయనతార ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్మ ఏం చెబుతుందంటే అనే పేరుతో ఆమె ఈ ట్వీట్ చేశారు. ఇందులో 'కర్మం ఏం చెబుతుందంటే అబద్దాలతో నువ్వు ఇతరుల జీవితాలను నాశనం చేస్తే అదొక అప్పు అవుతుంది. ఆ అప్పు వడ్డీతో సహా తిరిగి నీ దగ్గరికే వస్తుంది' అంటూ నయనతార తన పోస్టులో పేర్కొంది. 
 
కోలీవుడ్ హీరో ధనుష్ - నయనతారల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెల్సిందే. కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌కు సంబంధించిన వివాదంలో వీరిద్దరి మధ్య ఈ టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. నానుమ్ రౌడీదాన్ అనే సినిమా క్లిప్పింగ్స్‌ను నయనతార తన డాక్యుమెంటరీలో ఉపయోగించకోవడంపై ఒక నిర్మాతగా ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.10 కోట్లకు దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసు మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణకు అరుదైన గౌరవం.. పోచంపల్లి ఇకాట్‌ను ధరించి కేన్స్‌లో మెరిసిన రష్మీ

ఏపీ రాష్ట్రంలో సీ ప్లేన్ ప్రాజెక్టు ప్రారంభానికి కీలక ప్రోత్సాహం.. రూ.200 కోట్లు కేటాయింపు

కడపలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త శాఖ: రూ. 50 లక్షల వరకు స్పాట్‌లో మంజూరు

నిప్పుల కుంపటిగా తెలుగు రాష్ట్రాలు - పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో 48 డిగ్రీలు

నా ఫోటోతో తమిళనాట విజయ్ గెలిచారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుందాగా సమాధానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు

ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ... బైటకు రావద్దండీ...

లివర్ ఆరోగ్యం కోసం ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments