Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

డీవీ
మంగళవారం, 31 డిశెంబరు 2024 (18:29 IST)
Rashmika
నూతన సంవత్సర ఆరంభంలో తాను 8 సవంత్సరాలను పూర్తిచేసుకున్నట్లు రశ్మిక మందన్నా తెలియజేస్తుంది. కిరాక్ పార్టీ తో సీని కెరీర్ ప్రారంభించిన ఆమె పుష్ప 2తో ఒక్కసారిగా జాతీయస్తాయిలో మరో సారి వెలుగులోకి వచ్చింది. యానిమల్ లో నటించిన ఆమె బాలీవుడ్ లో సెక్సీ నటిగా కూడా పేరు తెచ్చుకుంది.
 
పాన్-ఇండియన్ స్టార్‌ గా ఆమె ఎదిగిపోయింది. 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగులో అడుగు పెట్టింది. విజయ్ దేవరకొండతో గీత గోవిందంతో ఒక్కసారిగా మరింత పేరు తెచ్చుకుంది. అలా వారిమధ్య సాగిన జర్నీ ప్రేమ వరకు దారితీసిందనే టాక్ కూడా నెలకొంది. యానిమల్, పుష్ప 2 సినిమాలతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆక్షరించింది. అక్టోబరు 2024లో కేంద్ర ప్రభుత్వం ఆమెను హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది.
 
వెంకీ కుడుముల దర్శకత్వంలో లవ్ స్టోరీలో నటిస్తున్న ఆమె రెయిన్ బోఅనే మర సినిమాలో నటిస్తుంది. ఈ క్రమంలో ఆమె పెండ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మరి వచ్చే ఏడాది ఆమె తన అభిమానులుకు తీపి కబురు చెబుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం