Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

సెల్వి
బుధవారం, 21 మే 2025 (19:13 IST)
Naresh_Pavitra lokesh
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో భావోద్వేగభరితమైన  అనుభవాన్ని చవిచూశారు. వారికి అంతకు ముందు తెలియని ఒక మహిళ ఆ జంట వద్దకు వచ్చి, వారి బంధాన్ని ప్రశంసించి, వారికి స్వీట్లు అందించి, వెళ్లిపోయింది. ఈ పరిచయం వారిని ఎంతగానో కదిలించింది. నరేష్ ఈ సంఘటనను సోషల్ మీడియాలో పంచుకుంటూ, "ఆమె ఎవరో మాకు తెలియదు, కానీ ఆమె మాటలు నా హృదయాన్ని వెలిగించాయి" అని అన్నారు.
 
నరేష్ తెలిపిన వివరాల ప్రకారం, తాను, పవిత్రా లోకేష్ హైదరాబాద్ విమానాశ్రయంలో ఉన్నప్పుడు, ఒక మహిళ వారి వద్దకు వచ్చి మాట్లాడటం ప్రారంభించింది. నరేష్‌-పవిత్ర సంబంధాన్ని కొనియాడింది. నరేష్ ఆ స్త్రీని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని, ఆమె ఎవరో తనకు తెలియదని పేర్కొన్నారు. ఇదో అద్భుతమైన అనుభూతి అంటూ నరేష్ పేర్కొన్నారు. 
 
ఇదిలా ఉంటే.. తాజా ఇంటర్వ్యూలో పవిత్ర తన మొదటి క్రష్ గురించి చెప్పింది. అక్కినేని నాగార్జున అంటే తనకు ఆరో తరగతి నుంచే ఇష్టమని తెలిపింది. తన జీవితంలో అలాంటి వ్యక్తి వుంటే బాగుంటుందని అనిపించేదని వెల్లడించింది. నాగార్జున తర్వాత ప్రకాష్ రాజ్‌ని చూశాక కూడా అలానే అనిపించిందని పవిత్ర వెల్లడించింది. ప్రస్తుతం పవిత్ర కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments