Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృమూర్తి షాలిని చిరకాల స్వప్నాన్నినెరవేర్చిన ఎన్టీఆర్

డీవీ
శనివారం, 31 ఆగస్టు 2024 (17:59 IST)
Ntr, shalini, rishbsetty, prshant neel
ఈరోజు మంగుళూరు ఎయిర్ పోర్ట్ లో నందమూరి తారకరామారావు, కన్నడ స్టార్ కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కలవడం తెలిసిందే. అయితే కొద్దిసేపటి క్రితమే తాను ఎందుకు ఇక్కడకు వచ్చిందో తెలియజేస్తూ తన తల్లితో దేవాలయాన్ని దర్శించుకున్న ఫొటోలను తారక్ పోస్ట్ చేశారు. ఉడిపి శ్రీ కృష్ణ మఠం, కుందాపూర్ ను సందర్శించడం ద్వారా మాస్ మ్యాన్ ఆఫ్ మాస్ తారక్ తన తల్లి షాలిని భాస్కరరావు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాడు..అని సోషల్ మీడియాలో ఆయన ప్రతినిధి పోస్ట్ చేశారు. 
 
తన కుటుంబం,  స్నేహితులతో అక్కడ ఉన్నందుకు అతను తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తారక్ తోపాటు రిషబ్ శెట్టి కూడా దేవాలయంలో వున్నారు. ఆయన ఆధ్వర్యంలో దర్శనం జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడ కేజిఎఫ్. దర్శకుడు ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి, తారక్ లు అరటిఆకులో భోజనానికి కూర్చున్న ఫొటోను కూడా షేర్ చేసి అభిమానులను ఆనందపరిచారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ సినిమా కూడా భవిష్యత్ లో వుండనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments