ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

ఠాగూర్
మంగళవారం, 19 ఆగస్టు 2025 (12:32 IST)
సీనియర్ ఎన్టీఆర్ నివాసంలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన జయకృష్ణ సతీమణి పద్మజ అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న వారి నివాసంలో ఆమె తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వేంకటేశ్వర రావుకు స్వయంగా సోదరి. పద్మజ మరణవార్త తెలియగానే విజయవాడ నుంచి నందమూరి, దగ్గుబాటి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నగరానికి బయలుదేరి వెళ్లారు. 
 
మరోవైపు, నందమూరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఫిల్మ్ నగర్‌లోని జయకృష్ణ నివానికి చేరుకుని పద్మజ భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఆమె మృతితో నందమూరి కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments