Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం: నమ్రత సోదరికి కోవిడ్

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (17:50 IST)
shilpa
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. మహేష్ వదిన, నమ్రతా అక్క అయినా శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. శిల్పా కూడా ఒకనాటి బాలీవుడ్ నటి. హమ్, ఖుదా గవా మరియు ఆంఖేన్ వంటి సినిమాలలో హీరోయిన్‌గా నటించిన శిల్పా ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నారు.  
 
శిల్పా శిరోద్కర్ కోవిడ్-19  అని నిర్ధారణ కాగానే స్వయంగా క్వారంటైన్ చేసుకుంది. "కోవిడ్ పాజిటివ్" అనే శీర్షికతో సోషల్ మీడియాలో తన నాల్గవ రోజు నిర్బంధం నుండి ఒక చిత్రాన్ని పంచుకుంది.
 
ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి, దయచేసి వ్యాక్సిన్ పొందండి. అన్ని నిబంధనలను పాటించండి... మీకు ఏది మంచిదో మీ ప్రభుత్వానికి తెలుసు. అంటూ తెలిపింది. శిల్పాకు కోవిడ్ పాజిటివ్ అని తేలగానే ఆమె సన్నిహితులు సైతం కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments