Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కింగ్' సరసన కొత్త పిల్ల : ఫోటోలతో ట్వీట్ చేసిన వర్మ

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున సరసన కొత్త అమ్మాయి నటించనుంది. ఆ అమ్మాయి వయసు 25 యేళ్లు. ఈ యువతిని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాడు.

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (16:57 IST)
టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున సరసన కొత్త అమ్మాయి నటించనుంది. ఆ అమ్మాయి వయసు 25 యేళ్లు. ఈ యువతిని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాడు.
 
దర్శకుడు రాంగోపాల్ వర్మ హీరో నాగార్జున కాంబినేషన్‌లో 25 ఏళ్ళ తర్వాత ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెల్సిందే. పోలీస్ నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కనున్న ఈ చిత్రానికి "కంపెనీ" అనే పేరు పెట్టారు. నవంబర్ 20వ తేదీన పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
 
అయితే ఈ సినిమాపై అభిమానులలోను భారీ అంచనాలు నెలకొనగా, కొద్ది రోజుల నుండి చిత్రానికి సంబంధించిన హీరోయిన్ ఎవరనే దానిపై సినీ లవర్స్‌లో ఉత్కంఠ నెలకొంది. హీరోయిన్ ఎవరనే దానిపై భిన్న కథనాలు వెలువడ్డాయి. సీనియర్ నటి టాబు అని ఒకరంటే అనుష్క అని మరొకరు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
ఈనేపథ్యంలో దర్శకుడు వర్మ తన సోషల్ మీడియా వేదికగా హీరోయిన్ ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చారు. పాత్రల విషయంలో ఎప్పుడు కొత్తదనాన్ని చూపించే ఆర్జీవి నాగ్ సరసన నటించేందుకు మైరా సరీన్ అనే కొత్త అమ్మాయిని సెలక్ట్ చేశాడు. విభిన్న హావ భావాలతో కూడిన ఈ అమ్మడి ఫోటోలని షేర్ చేసి మరోసారి తన టేస్ట్ ఎలాంటిదో ప్రేక్షకులకు వివరించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments