పెళ్ళయిన తరువాత కొడుకు, కోడలిలో మార్పు వచ్చిందంటున్న నాగ్

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (13:40 IST)
నాగచైతన్య, సమంతలు ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే వీరిరువురు వివాహం చేసుకున్నారు. అయితే వివాహమైన తరువాత వీరు కలిసి నటించిన సినిమా తాజాగా విడుదలైంది. అదే మజిలీ. మనం, ఏమాయే చేశావే సినిమాల తరువాత నాగచైతన్య, సమంతలు నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనా పెరిగింది.
 
సినిమా శుక్రవారం విడుదలైంది. సినిమా హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతుండటంతో నాగార్జున్ ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్ చేశారు. నాగచైతన్య, సమంతలకు వివాహమైన తరువాత ఇద్దరిలోను నటనా ప్రతిభ మరింత పెరిగింది. మజిలీ సినిమాలో అద్భుతంగా ఇద్దరూ నటించారు. వారికి నా ఆశీస్సులు. 
 
మనం సినిమా తరువాత ఈ సినిమా అంతటి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. నేను సినిమా చూశాను. చాలా చాలా బాగుంది. వీరిద్దరితో పాటు రావూ రమేష్ మిగిలిన నటులు బాగా నటించారంటూ కితాబిచ్చారు నాగార్జున.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments