Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయిన తరువాత కొడుకు, కోడలిలో మార్పు వచ్చిందంటున్న నాగ్

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (13:40 IST)
నాగచైతన్య, సమంతలు ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే వీరిరువురు వివాహం చేసుకున్నారు. అయితే వివాహమైన తరువాత వీరు కలిసి నటించిన సినిమా తాజాగా విడుదలైంది. అదే మజిలీ. మనం, ఏమాయే చేశావే సినిమాల తరువాత నాగచైతన్య, సమంతలు నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనా పెరిగింది.
 
సినిమా శుక్రవారం విడుదలైంది. సినిమా హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతుండటంతో నాగార్జున్ ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్ చేశారు. నాగచైతన్య, సమంతలకు వివాహమైన తరువాత ఇద్దరిలోను నటనా ప్రతిభ మరింత పెరిగింది. మజిలీ సినిమాలో అద్భుతంగా ఇద్దరూ నటించారు. వారికి నా ఆశీస్సులు. 
 
మనం సినిమా తరువాత ఈ సినిమా అంతటి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. నేను సినిమా చూశాను. చాలా చాలా బాగుంది. వీరిద్దరితో పాటు రావూ రమేష్ మిగిలిన నటులు బాగా నటించారంటూ కితాబిచ్చారు నాగార్జున.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments