Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయిన తరువాత కొడుకు, కోడలిలో మార్పు వచ్చిందంటున్న నాగ్

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (13:40 IST)
నాగచైతన్య, సమంతలు ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే వీరిరువురు వివాహం చేసుకున్నారు. అయితే వివాహమైన తరువాత వీరు కలిసి నటించిన సినిమా తాజాగా విడుదలైంది. అదే మజిలీ. మనం, ఏమాయే చేశావే సినిమాల తరువాత నాగచైతన్య, సమంతలు నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనా పెరిగింది.
 
సినిమా శుక్రవారం విడుదలైంది. సినిమా హిట్ టాక్‌తో ప్రదర్శితమవుతుండటంతో నాగార్జున్ ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్ చేశారు. నాగచైతన్య, సమంతలకు వివాహమైన తరువాత ఇద్దరిలోను నటనా ప్రతిభ మరింత పెరిగింది. మజిలీ సినిమాలో అద్భుతంగా ఇద్దరూ నటించారు. వారికి నా ఆశీస్సులు. 
 
మనం సినిమా తరువాత ఈ సినిమా అంతటి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. నేను సినిమా చూశాను. చాలా చాలా బాగుంది. వీరిద్దరితో పాటు రావూ రమేష్ మిగిలిన నటులు బాగా నటించారంటూ కితాబిచ్చారు నాగార్జున.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

YouTuber : పాకిస్థాన్‌తో సంబంధాలు.. పంజాబ్ యూట్యూబర్ అరెస్ట్.. ఏం చేశాడంటే?

వైసిపి వెన్నుపోటు దినం: ఏంటి పళ్లు కొరుకుతున్నావ్, అంబటిపై పోలీస్ అధికారి కన్నెర్ర (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments