Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని కుటుంబంలా చూసే వ్యక్తి రాష్ట్రపతి కావాలి : నాగబాబు

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (16:45 IST)
మెగా బ్రదర్ నాగబాబు తాజాగా చేసిన ట్వీట్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. దేశాన్ని కుటుంబంలా చూసే వ్యక్తి రాష్ట్రపతి కావాలని ఆయన ఆకాంక్షించారు. 
 
ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటాను రాష్ట్రపతి చేయాలని ఓ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఎత్తుకు పైఎత్తు వేసేవారు కాకుండా దేశాన్ని కుటుంబంలా చూసే వ్యక్తి రాష్ట్రపతి కావాలంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు. 
 
ఇటీవల ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా రాష్ట్రపతి పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను శరద్ పవార్ స్వయంగా కొట్టిపారేశారు. ఇప్పుడు రతన్ టాటా పేరు రావడం చర్చనీయాంశంగా మారింది. కాగా వచ్చే ఏడాది జూలై 25తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments