Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ముఖ దర్శనం అవుతుంది సామీ... థ్యాంక్యూ మై బుజ్జి తల్లి... శోభిత పోస్టుపై చై స్పందన

ఠాగూర్
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (13:41 IST)
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం "తండేల్". చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ నిర్మాత. ఈ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం విడుదలైంది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా నాగ చైతన్య అర్థాంగి శోభిత ధూళిపాళ్ల చిత్ర బృందానికి విషెస్ చెబుతూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ సినిమాపై చైతూ చాలా దృష్టిసారించారని పేర్కొన్నారు. ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ అంటూ తన భర్తను ఉద్దేశించి పోస్ట్ చేసింది. 
 
దీనిపై చైతన్య స్పందించారు. థ్యాంక్యూ మై బుజ్జితల్లి అని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ మీ బాండింగ్ చాలా బాగుంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. కాగా, శోభిత, నాగ చైతన్య గత యేడాది డిసెంబరు 4వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments