Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైవోర్స్ తర్వాత చైతూ ఫస్ట్ ఇంటర్వ్యూ, ఏం చెప్పాడో అని ఆత్రుతగా చూస్తే...

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (18:34 IST)
గాంధీ జయంతి నాడు టాలీవుడ్ కపుల్ నాగచైతన్య-సమంత డైవోర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఇండస్ట్రీలో సంచనలమైంది. లవ్లీ కపుల్ అనే పేరు సాధించిన ఈ జంట విడిపోవడంపై చాలామంది ఆవేదన వ్యక్తం చేసారు. ఐతే వారివారి వ్యక్తిగత కారణాలు తెలియదు కనుక మీడియా కూడా కామ్ అయిపోయింది.
 
ఇకపోతే.. విడాకుల తర్వాత నాగచైతన్య తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. లవ్ స్టోరీ ప్రమోషన్లో భాగంగా చైతు ఓ ప్రైవేట్ ఛానల్ ముందుకు వచ్చారు. దర్సకుడితో కలిసి పిచ్చాపాటీ మాట్లాడారు. పర్సనల్ విషయాలు తెప్పించి అంతా మాట్లాడాడు చైతు. ఈ ఇంటర్వ్యూలో ఏదయినా చెప్తాడేమోనని అనుకున్నారు కానీ సినిమా విషయాలు చెప్పేసి బైబై చెప్పేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాట్సాప్‌లో ముద్దు ఎమోజీ పంపించిన స్నేహితుడు.. అనుమానంతో ఇద్దరిని హత్య చేసిన భర్త!

పెళ్లి పేరుతో టెక్కీతో సీఐఎస్ఎఫ్ అధికారిణి పడకసుఖం ... సీన్ కట్ చేస్తే...

గుట్కా నమిని అసెంబ్లీలో ఊసిన యూపీ ఎమ్మెల్యే (Video)

డ్రైవర్ వేధింపులు... నడి రోడ్డుపై చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె (Video Viral)

Ambati: జగన్ సీఎంగా వున్నప్పుడు పవన్ చెప్పు చూపించలేదా.. జమిలి ఎన్నికల తర్వాత?: అంబటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments