Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైవోర్స్ తర్వాత చైతూ ఫస్ట్ ఇంటర్వ్యూ, ఏం చెప్పాడో అని ఆత్రుతగా చూస్తే...

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (18:34 IST)
గాంధీ జయంతి నాడు టాలీవుడ్ కపుల్ నాగచైతన్య-సమంత డైవోర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఇండస్ట్రీలో సంచనలమైంది. లవ్లీ కపుల్ అనే పేరు సాధించిన ఈ జంట విడిపోవడంపై చాలామంది ఆవేదన వ్యక్తం చేసారు. ఐతే వారివారి వ్యక్తిగత కారణాలు తెలియదు కనుక మీడియా కూడా కామ్ అయిపోయింది.
 
ఇకపోతే.. విడాకుల తర్వాత నాగచైతన్య తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. లవ్ స్టోరీ ప్రమోషన్లో భాగంగా చైతు ఓ ప్రైవేట్ ఛానల్ ముందుకు వచ్చారు. దర్సకుడితో కలిసి పిచ్చాపాటీ మాట్లాడారు. పర్సనల్ విషయాలు తెప్పించి అంతా మాట్లాడాడు చైతు. ఈ ఇంటర్వ్యూలో ఏదయినా చెప్తాడేమోనని అనుకున్నారు కానీ సినిమా విషయాలు చెప్పేసి బైబై చెప్పేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments