Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైవోర్స్ తర్వాత చైతూ ఫస్ట్ ఇంటర్వ్యూ, ఏం చెప్పాడో అని ఆత్రుతగా చూస్తే...

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (18:34 IST)
గాంధీ జయంతి నాడు టాలీవుడ్ కపుల్ నాగచైతన్య-సమంత డైవోర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఇండస్ట్రీలో సంచనలమైంది. లవ్లీ కపుల్ అనే పేరు సాధించిన ఈ జంట విడిపోవడంపై చాలామంది ఆవేదన వ్యక్తం చేసారు. ఐతే వారివారి వ్యక్తిగత కారణాలు తెలియదు కనుక మీడియా కూడా కామ్ అయిపోయింది.
 
ఇకపోతే.. విడాకుల తర్వాత నాగచైతన్య తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. లవ్ స్టోరీ ప్రమోషన్లో భాగంగా చైతు ఓ ప్రైవేట్ ఛానల్ ముందుకు వచ్చారు. దర్సకుడితో కలిసి పిచ్చాపాటీ మాట్లాడారు. పర్సనల్ విషయాలు తెప్పించి అంతా మాట్లాడాడు చైతు. ఈ ఇంటర్వ్యూలో ఏదయినా చెప్తాడేమోనని అనుకున్నారు కానీ సినిమా విషయాలు చెప్పేసి బైబై చెప్పేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments