Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ చూస్తుండగా సమంత, చైతూ అలా చేశారు..

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (13:04 IST)
టాలీవుడ్ లవ్ బర్డ్స్ సమంత, నాగచైతన్య త్వరలో తెరపై కూడా భార్యాభర్తలుగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లికి తర్వాత తొలిసారిగా ఈ జంట కలిసి నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు మజిలీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సింహాచలం రైల్వే స్టేషన్‌లో జరిగింది. 
 
సమంతను బైకుపై ఎక్కించుకుని రైల్వే స్టేషన్లోకి చైతూ వేగంగా తీసుకెళ్తున్నాడు. బైక్ దిగగానే టికెట్ కౌంటర్ వైపు సమంత హడావుడిగా పరిగెడుతుంది. రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకులు అంతా ఉండగానే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఇంకా సమంత-చైతూలను చూసేందుకు భారీ సంఖ్య ఫ్యాన్స్ అక్కడికి తరలివచ్చారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను సింహాచలంలో చిత్రీకరించనున్నట్లు సినీ యూనిట్ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు

పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments