Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ చూస్తుండగా సమంత, చైతూ అలా చేశారు..

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (13:04 IST)
టాలీవుడ్ లవ్ బర్డ్స్ సమంత, నాగచైతన్య త్వరలో తెరపై కూడా భార్యాభర్తలుగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లికి తర్వాత తొలిసారిగా ఈ జంట కలిసి నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు మజిలీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సింహాచలం రైల్వే స్టేషన్‌లో జరిగింది. 
 
సమంతను బైకుపై ఎక్కించుకుని రైల్వే స్టేషన్లోకి చైతూ వేగంగా తీసుకెళ్తున్నాడు. బైక్ దిగగానే టికెట్ కౌంటర్ వైపు సమంత హడావుడిగా పరిగెడుతుంది. రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకులు అంతా ఉండగానే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఇంకా సమంత-చైతూలను చూసేందుకు భారీ సంఖ్య ఫ్యాన్స్ అక్కడికి తరలివచ్చారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను సింహాచలంలో చిత్రీకరించనున్నట్లు సినీ యూనిట్ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనల్లుడుతో అక్రమ సంబంధం .. మంచం కోడుతో భర్తను కొట్టి చంపేసిన భార్య!!

22, 23 తేదీల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - పలు జిల్లాల్లో పిడుగులు

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మైనర్‌ను చంపేసిన భర్త!!

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments