Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ చూస్తుండగా సమంత, చైతూ అలా చేశారు..

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (13:04 IST)
టాలీవుడ్ లవ్ బర్డ్స్ సమంత, నాగచైతన్య త్వరలో తెరపై కూడా భార్యాభర్తలుగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లికి తర్వాత తొలిసారిగా ఈ జంట కలిసి నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు మజిలీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సింహాచలం రైల్వే స్టేషన్‌లో జరిగింది. 
 
సమంతను బైకుపై ఎక్కించుకుని రైల్వే స్టేషన్లోకి చైతూ వేగంగా తీసుకెళ్తున్నాడు. బైక్ దిగగానే టికెట్ కౌంటర్ వైపు సమంత హడావుడిగా పరిగెడుతుంది. రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకులు అంతా ఉండగానే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఇంకా సమంత-చైతూలను చూసేందుకు భారీ సంఖ్య ఫ్యాన్స్ అక్కడికి తరలివచ్చారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను సింహాచలంలో చిత్రీకరించనున్నట్లు సినీ యూనిట్ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

ప్రియురాలితో కలిసి ఆమె భర్తను హత్య చేసిన ఉపాధ్యాయుడు!!

సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలు : భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి భర్త మృతి (Video)

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments