Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్‌ కోసం రూ.80 కోట్లు ఖర్చుపెట్టింది ఎవరు? మెగాబ్రదర్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (11:06 IST)
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ క్యాంపెయిన్‌పై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలకు టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 
 
తమ్మారెడ్డి పేరు ప్రస్తావించకుండానే నాగబాబు... ఆస్కార్‌ కోసం రూ.80 కోట్లు ఖర్చుపెట్టింది ఎవరు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
తమ్మారెడ్డి భరద్వాజ పేరును నాగబాబు నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. తమ్మారెడ్డి ఆరోపణలపై సూటిగా స్పందించినట్లు పలువురు భావిస్తున్నారు. 
 
నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ RRR చిత్రంపై కొన్ని వివాదాస్పద ఆరోపణలు చేశారు. 
 
RRR చిత్ర యూనిట్ ఆస్కార్ ప్రచారానికి 80 కోట్లు ఖర్చు చేసిందని, ఇది డబ్బు వృధా అన్నట్లు తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments