Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబద్దాలతో ప్రధాని మోడీ సరికొత్త రికార్డు : ప్రకాష్ రాజ్ ధ్వజం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోమారు విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ఆయన మాటల యుద్ధం చేస్తున్నారు.

Webdunia
బుధవారం, 9 మే 2018 (08:43 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోమారు విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ఆయన మాటల యుద్ధం చేస్తున్నారు. మొన్నటికి మొన్న.. ఘాటైన పదజాలంతో విమర్శలు చేసిన ప్రకాష్ రాజ్.. ఇపుడు ప్రధాని అబద్దాలతో సరికొత్త రికార్డు సృష్టించారంటూ ధ్వజమెత్తారు. ఆయన తాజాగా మాట్లాడుతూ..
 
'గతంలో ఏ ప్రధానమంత్రీ చెప్పనన్ని అబద్ధాలతో ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయనకు మహా అబద్ధాలకోరు (సుళ్లేంద్ర) బిరుదు ఇస్తున్నా. అధికారం కోసం అన్ని రకాలుగా దిగజారిన ప్రధానిని దేశం నేడు చూస్తోంది. గాలి బ్రదర్స్‌ చేసిన తప్పులను క్షమించానని చెప్పడానికి బీఎస్.యడ్యూరప్ప ఎవరు? 15 సీట్ల కోసం వారిని క్షమించేస్తారా? ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నా. ప్రశ్నించే వారిని, ఎదురు తిరిగే వారిని పాతాళానికి తొక్కేయడం మోడీకి వెన్నతోపెట్టిన విద్య అని ఘాటుగా విమర్శలు చేశారు. అందుకే తన కుటుంబం కూడా తన ప్రాణాలపై ఆందోళన చెందుతోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

పార్టీ బలోపేతంపై దృష్టిసారించండి... ఎమ్మెల్యేలకు జనసేనాని ఆర్డర్

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments