Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై నటి జత్వానీ కేసు : ఐపీఎస్‌ల ముందస్తు బెయిల్ పిటిషన్లు

ఠాగూర్
మంగళవారం, 1 అక్టోబరు 2024 (19:29 IST)
ముంబై నటి కాదంబరి జెత్వానీపై అక్రమంగా కేసు బనాయించి వేధించిన వ్యవహారంలో అరెస్టు చేయకాకుండా ఉండేందుకు ఐపీఎస్‌లు, ఏసీపీ, సీఐలు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసుకున్నారు. వీటిపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో పిటిషనర్ల తరపున వాదనలు ఆలకించిన కోర్టు.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. 
 
ఈ పిటిషన్‌లపై ప్రభుత్వం అడ్వొకేట్‌ జనరల్‌ గురువారం వాదనలు వినిపించనున్నారు. మరో వైపు ఈ కేసులో రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ వైకాపా నేత కుక్కల విద్యాసాగర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా పడింది. 
 
కాగా, కాదంబరి జెత్వానీ కేసు రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఏపీ సీఐడీ విభాగం మాజీ అధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర పూర్వ కమిషనర్ కాంతిరాణా టాటా, ఏసీపీ విశాల్ గున్నిలతో పాటు తదితరులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments