Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు శ్రీదేవి భౌతికకాయం... బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు

దుబాయ్‌లో మరణించిన శ్రీదేవి భౌతికకాయాన్ని ఎట్టకేలకు స్వదేశానికి తరలించారు. ఆమె భర్త బోనీ కపూర్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు దుబాయ్‌ నుంచి ప్రత్యేక ఛార్టర్డ్‌ విమానంలో ముంబైకి బయల్దేరారు. మంగళవారం రాత్రి

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (20:08 IST)
దుబాయ్‌లో మరణించిన శ్రీదేవి భౌతికకాయాన్ని ఎట్టకేలకు స్వదేశానికి తరలించారు. ఆమె భర్త బోనీ కపూర్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు దుబాయ్‌ నుంచి ప్రత్యేక ఛార్టర్డ్‌ విమానంలో ముంబైకి బయల్దేరారు. మంగళవారం రాత్రి 10:00 గంటలకు విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌‌కు చేరుకోనుంది. 
 
ఆ తర్వాత బుధవారం ఉదయం 9:00 గంటలకు గ్రీన్ ఎకర్స్ నుంచి కంట్రీక్లబ్‌కు భౌతికకాయాన్ని తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు సెలబ్రేషన్ స్పోర్ట్స్‌ క్లబ్‌లో పార్థివదేహాన్ని ఉంచనున్నారు. 
 
అనంతరం మధ్యాహ్నం12.30 గంటల నుంచి 1:00 గంటల వరకు కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:00 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమై, మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లే సేవా సమాజ్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

ఏపీ అధికారులను అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ వుంటే మనకు వైటీడీ ఉంది కదా? సీఎం రేవంత్

Christian pastors: క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు.. రూ.13కోట్లు విడుదల

Andhra Pradesh: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. బలమైన గాలులు, మెరుపులు.. ప్రజలకు ఊరట

Pawan Kalyan: చంద్రబాబు మరో 15 సంవత్సరాలు సీఎంగా పనిచేయాలి... పవన్ ఆకాంక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments