Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు శ్రీదేవి భౌతికకాయం... బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు

దుబాయ్‌లో మరణించిన శ్రీదేవి భౌతికకాయాన్ని ఎట్టకేలకు స్వదేశానికి తరలించారు. ఆమె భర్త బోనీ కపూర్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు దుబాయ్‌ నుంచి ప్రత్యేక ఛార్టర్డ్‌ విమానంలో ముంబైకి బయల్దేరారు. మంగళవారం రాత్రి

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (20:08 IST)
దుబాయ్‌లో మరణించిన శ్రీదేవి భౌతికకాయాన్ని ఎట్టకేలకు స్వదేశానికి తరలించారు. ఆమె భర్త బోనీ కపూర్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు దుబాయ్‌ నుంచి ప్రత్యేక ఛార్టర్డ్‌ విమానంలో ముంబైకి బయల్దేరారు. మంగళవారం రాత్రి 10:00 గంటలకు విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌‌కు చేరుకోనుంది. 
 
ఆ తర్వాత బుధవారం ఉదయం 9:00 గంటలకు గ్రీన్ ఎకర్స్ నుంచి కంట్రీక్లబ్‌కు భౌతికకాయాన్ని తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు సెలబ్రేషన్ స్పోర్ట్స్‌ క్లబ్‌లో పార్థివదేహాన్ని ఉంచనున్నారు. 
 
అనంతరం మధ్యాహ్నం12.30 గంటల నుంచి 1:00 గంటల వరకు కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:00 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమై, మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లే సేవా సమాజ్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments