Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ స్ట్రీమింగ్

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (16:22 IST)
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన "మీర్జాపూర్" వెబ్ సిరీస్ మన దేశంలోనే అతిపెద్ద విజయం సాధించింది. ఈ వెబ్ సిరీస్ అనేక రికార్డులను నెలకొల్పింది. తొలుత హిందీలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఆ తర్వాత తెలుగు సహా అనేక ప్రాంతీయ భాషల్లో విడుదల చేసారు. ఈ వెబ్ సిరీస్ విడుదలైన అన్ని భాషల్లో విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. ఇప్పటికే రెండు సీజన్‌లను ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. 
 
ముఖ్యంగా, గుడ్డూ పండిట్ పాత్రలో అలీ ఫజల్, మున్నా త్రిపాఠిగా దివ్యేంద్రు, అఖండానంద్ త్రిపాఠిగా పంకజ్ త్రిపాఠి అద్భుత నటన కనబరిచారు. ఈ పాత్రలను ప్రేక్షకులు అంత సులభంగా మరిచిపోలేరు. 
 
తన అన్ చెల్లిని చంపిన మున్నా త్రిపాఠిని గుడ్డూ పండిట్ చంపడంతో రెండో సీజన్ పూర్తవుతుంది. ఇపుడు మూడో సీజన్ కోసం ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pregnant Student: ఆమె ఎనిమిది నెలల గర్భవతి.. ప్రియుడు ఆత్మహత్య.. చివరకు ఆమె కూడా?

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments