Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ స్ట్రీమింగ్

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (16:22 IST)
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన "మీర్జాపూర్" వెబ్ సిరీస్ మన దేశంలోనే అతిపెద్ద విజయం సాధించింది. ఈ వెబ్ సిరీస్ అనేక రికార్డులను నెలకొల్పింది. తొలుత హిందీలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఆ తర్వాత తెలుగు సహా అనేక ప్రాంతీయ భాషల్లో విడుదల చేసారు. ఈ వెబ్ సిరీస్ విడుదలైన అన్ని భాషల్లో విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. ఇప్పటికే రెండు సీజన్‌లను ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. 
 
ముఖ్యంగా, గుడ్డూ పండిట్ పాత్రలో అలీ ఫజల్, మున్నా త్రిపాఠిగా దివ్యేంద్రు, అఖండానంద్ త్రిపాఠిగా పంకజ్ త్రిపాఠి అద్భుత నటన కనబరిచారు. ఈ పాత్రలను ప్రేక్షకులు అంత సులభంగా మరిచిపోలేరు. 
 
తన అన్ చెల్లిని చంపిన మున్నా త్రిపాఠిని గుడ్డూ పండిట్ చంపడంతో రెండో సీజన్ పూర్తవుతుంది. ఇపుడు మూడో సీజన్ కోసం ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments