Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భీమ్లా నాయక్' టిక్కెట్ కోసం వీరాభిమాని ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (18:50 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం.. "భీమ్లా నాయక్" సినిమా టిక్కెట్. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, జగిత్యాల పురానీ పేటకు చెందిన 11 యేళ్ల బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని. అయితే, ఈ నెల 25వ తేదీన పవన్ కళ్యాణ్ నటించిన కొత్త చిత్రం "భీమ్లా నాయక్" విడుదలకానుంది. ఈ చిత్రాన్ని ఎలాగైనా ఫస్ట్ షో చూడాలని భావించాడు. ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుక్కింగ్స్ ఓపెన్ చేశారని చెప్పడంతో సినిమా టిక్కెట్ కొనుగోలు చేసేందుకు రూ.300 కావాలని తండ్రిని కోరాడు. 
 
అయితే, అతను దినకూలీ కావడంతో అంత డబ్బు తన వద్దలేదని చెప్పి కుమారుడి కోరికను తోసిపుచ్చాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ బాలుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన చూసిన తల్లిదండ్రులకు ఇంట్లోని దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

Crow: మెస్సీని మరిచిపోండి.. కాకి ఫుట్ బాల్ ఆడితే ఎలా వుంటుంది.. (video)

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments