''గుర్తుందా శీతాకాలం'' ఆగిపోలేదు.. మేఘా ఆకాష్ యాడ్ అయ్యింది..

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (20:27 IST)
టాలెంటెడ్‌ యాక్టర్‌ సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో అచ్చమైన తెలుగు టైటిల్‌తో "గుర్తుందా శీతాకాలం'' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ఆడియోని ఫ్యాన్సీ ఆఫర్‌తో కన్నడలో నెం.1 ఆడియో కంపెనీ ఆనంద్ ఆడియో వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 
 
అయితే ఈ మధ్య ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చిన తరుణంలో.. రీసెంట్‌గా చిత్రయూనిట్‌ ఒక పోస్టర్‌ విడుదల చేసి అలాంటి పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసింది. ఇప్పుడు మరో అప్‌డేట్‌ని ప్రకటించి.. సినిమాపై మరింత క్రేజ్‌ని పెంచే ప్రయత్నం చేశారు చిత్రయూనిట్‌. ఈ చిత్ర షూటింగ్‌ని నవంబర్ 6 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు.
 
అలాగే నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌పై నాగశేఖర్‌, భావన రవి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్పుడు మరో హీరోయిన్‌ యాడ్‌ అవుతున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. నితిన్‌తో 'లై', 'చల్‌ మోహన్‌ రంగా' చిత్రాలలో నటించి, నితిన్‌ హీరోయిన్‌గా పేరు పొందిన మేఘా ఆకాష్‌ ఈ చిత్రంలో ఓ క్యామియో రోల్‌ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments