Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

ఐవీఆర్
గురువారం, 9 మే 2024 (20:35 IST)
భారత ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన హాజరయ్యారు.
 
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు కేబినెట్ మంత్రులు కూడా పాల్గొన్నారు. గత నాలుగున్నర దశాబ్దాలుగా కళారంగంలో చిరు చేసిన సేవలకు గాను ఈ అవార్డును అందుకున్నారు. ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ కలిగి ఉన్న దేశంలోని అతిపెద్ద నటులలో చిరంజీవి గారు ఒకరు.
 
మెగాస్టార్ చిరంజీవి ఇంతకుముందు 2006లో దేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్‌ను అందుకున్నారు. 18 ఏళ్ల తర్వాత ఆయనకు పద్మ విభూషణ్ లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనున్న మరో రెండు కొత్త వందే భారత్ రైళ్లు

అంతరిక్షంలో ఉండటం ఆనందంగా ఉంది : సునీతా విలియమ్స్

ఎర్ర కండువాను తెగ వాడేస్తున్న మెగా ఫ్యామిలీ హీరోలు

తొమ్మిదో సారి.. మళ్లీ బెంగుళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్

రేవ్ పార్టీలో దొరికిన హీరోయిన్ తరహాలో పారిపోయిన విడదల రజినీ!! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

దానిమ్మ పువ్వు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే?

నాణ్యతకు భరోసా: బ్రాండెడ్ టీ ప్యాకేజీలను కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

డెంగ్యూ వచ్చిందని గ్లాసెడు బొప్పాయి రసం ఒకేసారి తాగుతున్నారా?

ఈ లక్షణాలు కనబడితే కిడ్నీలు చెడిపోతున్నాయని అనుకోవచ్చు

తర్వాతి కథనం
Show comments