Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి ఎందుకంటే....

డీవీ
బుధవారం, 8 మే 2024 (17:56 IST)
Chiranjeevi latest
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించారు. సినిమారంగంలో చేసిన సేవలకు, చిరంజీవి ఐ బ్యాంక్ తదితర సేవలు చేస్తున్నందుకు గాను ఈ పురస్కారం ఆయనకకు దక్కింది. ఆమద్య ఓ సందర్భంలో కొందరికి పురస్కారాలు ఢిల్లీలో అందజేశారు.
 
కాగా, ఈరోజు చిరంజీవి ప్లయిట్ లో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా ఓ చిన్న వీడియోను, ఫొటోలను చిరంజీవి సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఢిల్లీ లో జరిగే వేడుకలో పద్మ విభూషణ్ ను స్వీకరించేందుకు ఢిల్లీ బయల్దేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం- నారా లోకేష్

వంగవీటి మోహన రంగా విగ్రహాలపై అలా చేస్తారా? చంద్రబాబు సీరియస్

SVSN Varma: పవన్ కల్యాణ్‌కు పిఠాపురం ఇచ్చిన వర్మ.. చంద్రబాబు కలిసి కనిపించారే!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments