Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి ఎందుకంటే....

డీవీ
బుధవారం, 8 మే 2024 (17:56 IST)
Chiranjeevi latest
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించారు. సినిమారంగంలో చేసిన సేవలకు, చిరంజీవి ఐ బ్యాంక్ తదితర సేవలు చేస్తున్నందుకు గాను ఈ పురస్కారం ఆయనకకు దక్కింది. ఆమద్య ఓ సందర్భంలో కొందరికి పురస్కారాలు ఢిల్లీలో అందజేశారు.
 
కాగా, ఈరోజు చిరంజీవి ప్లయిట్ లో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా ఓ చిన్న వీడియోను, ఫొటోలను చిరంజీవి సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఢిల్లీ లో జరిగే వేడుకలో పద్మ విభూషణ్ ను స్వీకరించేందుకు ఢిల్లీ బయల్దేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. కేబినేట్ సమావేశాల సంగతేంటి?

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments