Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు రామలింగయ్యకు పూజ్యస్థానం కల్పించిన మెగాస్టార్‌ చిరంజీవి

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (17:36 IST)
chiru pooja gadi
కొందరు మాటలకు, చేతలకు చాలా వ్యత్యాసం వుంటుంది. కానీ మెగాస్టార్‌ చిరంజీవి ఆ విషయంలో మినహాయింపు వుంటుందని అర్థమవుతోంది. మెగాస్టార్‌ చిరంజీవికి ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరీమణులు విజయదుర్గ, మాధవి రావులు రాఖీ కట్టారు. ఈరోజు ఉదయమే వారు చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆయన పూజ చేస్తున్న గదిలో దేవునిముందు రాఖీలుకట్టడం విశేషం. విజయదుర్గ కుమారుడు సాయితేజ్‌ మెగా కుటుంబ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇటీవలే బ్రో సినిమాను పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించారు.
 
Chiranjeevi, Vijaydurga, Madhavi Rao
కాగా, ఈరోజు ప్రత్యేకత ఏమంటే, చిరంజీవి పూజగదిలోని పూజ మండపంలో తన మామగారైన అల్లు రామలింగయ్య ఫొటోను పెట్టి ఆయనకూ రోజూ పూలు సమర్పించి తలచుకుంటుంటారు. తన మామగారు లేనిదో నేను ఈ స్థాయిలో వుండేవాడిని కాదని పలుమార్లు వెల్లడించారు. కనుకనే అల్లు రామలింగయ్యగారి పేరుమీద ఇటీవలే ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అందులో తన మామయ్యగారితో వున్న అనుబంధాలను వివరించారు. ఆనాటి కార్యక్రమానికి వెంకయ్యనాయుడుతోపాటు పలువురు ప్రముఖులు హారయ్యారు. 
 
పూజ మండపంలో అల్లు రామలింగయ్యగారి ఫొటోను చూసి మెగాస్టార్‌ అభిమానులు చిరంజీవిపై మరింత ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments