Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు రామలింగయ్యకు పూజ్యస్థానం కల్పించిన మెగాస్టార్‌ చిరంజీవి

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (17:36 IST)
chiru pooja gadi
కొందరు మాటలకు, చేతలకు చాలా వ్యత్యాసం వుంటుంది. కానీ మెగాస్టార్‌ చిరంజీవి ఆ విషయంలో మినహాయింపు వుంటుందని అర్థమవుతోంది. మెగాస్టార్‌ చిరంజీవికి ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరీమణులు విజయదుర్గ, మాధవి రావులు రాఖీ కట్టారు. ఈరోజు ఉదయమే వారు చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆయన పూజ చేస్తున్న గదిలో దేవునిముందు రాఖీలుకట్టడం విశేషం. విజయదుర్గ కుమారుడు సాయితేజ్‌ మెగా కుటుంబ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇటీవలే బ్రో సినిమాను పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించారు.
 
Chiranjeevi, Vijaydurga, Madhavi Rao
కాగా, ఈరోజు ప్రత్యేకత ఏమంటే, చిరంజీవి పూజగదిలోని పూజ మండపంలో తన మామగారైన అల్లు రామలింగయ్య ఫొటోను పెట్టి ఆయనకూ రోజూ పూలు సమర్పించి తలచుకుంటుంటారు. తన మామగారు లేనిదో నేను ఈ స్థాయిలో వుండేవాడిని కాదని పలుమార్లు వెల్లడించారు. కనుకనే అల్లు రామలింగయ్యగారి పేరుమీద ఇటీవలే ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అందులో తన మామయ్యగారితో వున్న అనుబంధాలను వివరించారు. ఆనాటి కార్యక్రమానికి వెంకయ్యనాయుడుతోపాటు పలువురు ప్రముఖులు హారయ్యారు. 
 
పూజ మండపంలో అల్లు రామలింగయ్యగారి ఫొటోను చూసి మెగాస్టార్‌ అభిమానులు చిరంజీవిపై మరింత ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments