Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు రామలింగయ్యకు పూజ్యస్థానం కల్పించిన మెగాస్టార్‌ చిరంజీవి

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (17:36 IST)
chiru pooja gadi
కొందరు మాటలకు, చేతలకు చాలా వ్యత్యాసం వుంటుంది. కానీ మెగాస్టార్‌ చిరంజీవి ఆ విషయంలో మినహాయింపు వుంటుందని అర్థమవుతోంది. మెగాస్టార్‌ చిరంజీవికి ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరీమణులు విజయదుర్గ, మాధవి రావులు రాఖీ కట్టారు. ఈరోజు ఉదయమే వారు చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆయన పూజ చేస్తున్న గదిలో దేవునిముందు రాఖీలుకట్టడం విశేషం. విజయదుర్గ కుమారుడు సాయితేజ్‌ మెగా కుటుంబ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇటీవలే బ్రో సినిమాను పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించారు.
 
Chiranjeevi, Vijaydurga, Madhavi Rao
కాగా, ఈరోజు ప్రత్యేకత ఏమంటే, చిరంజీవి పూజగదిలోని పూజ మండపంలో తన మామగారైన అల్లు రామలింగయ్య ఫొటోను పెట్టి ఆయనకూ రోజూ పూలు సమర్పించి తలచుకుంటుంటారు. తన మామగారు లేనిదో నేను ఈ స్థాయిలో వుండేవాడిని కాదని పలుమార్లు వెల్లడించారు. కనుకనే అల్లు రామలింగయ్యగారి పేరుమీద ఇటీవలే ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అందులో తన మామయ్యగారితో వున్న అనుబంధాలను వివరించారు. ఆనాటి కార్యక్రమానికి వెంకయ్యనాయుడుతోపాటు పలువురు ప్రముఖులు హారయ్యారు. 
 
పూజ మండపంలో అల్లు రామలింగయ్యగారి ఫొటోను చూసి మెగాస్టార్‌ అభిమానులు చిరంజీవిపై మరింత ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌ను ఆ విషయంలో ఫాలో అవుతున్న పవన్.. ఏంటది?

పవన్ కల్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికోసం ఆఖరి శ్వాస వరకూ... (video)

డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా వస్తాయి.. అప్పుడే నన్ను ఊరేగించండి: పవన్ (video)

షాకింగ్ వీడియో : లోనావాలా జలపాతంలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం (Video)

సెల్ఫీ వీడియో కోసం వాటర్ ఫాల్స్‌‍లో దూకిన మాజీ ఆర్మీ జవాన్.. రెండు తర్వాత... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments