Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడ్డే నవీన్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్‌లో మెగాస్టార్, రోజా తదితరులు

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (20:26 IST)
వడ్డే నవీన్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్‌లో రోజా
టాలీవుడ్ ప్రముఖ నటుడు వడ్డే నవీన్ కుమారుడు జిష్ణు పంచెకట్టు వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుక మాదాపూర్ ఆవాస హోటల్‌లో జరిగింది.
వడ్డే నవీన్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్‌లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి దంపతులు హాజరై చిరంజీవి జిష్ణును ఆశీర్వదించారు. అలాగే ఏపీఐఐసి చైర్మన్ రోజా కూడా హాజరయ్యారు. ఇంకా శివాజీ రాజా, రాశి, హేమ తదితరులు హాజరై తమ ఆశీస్సులు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments