Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడ్డే నవీన్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్‌లో మెగాస్టార్, రోజా తదితరులు

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (20:26 IST)
వడ్డే నవీన్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్‌లో రోజా
టాలీవుడ్ ప్రముఖ నటుడు వడ్డే నవీన్ కుమారుడు జిష్ణు పంచెకట్టు వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుక మాదాపూర్ ఆవాస హోటల్‌లో జరిగింది.
వడ్డే నవీన్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్‌లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి దంపతులు హాజరై చిరంజీవి జిష్ణును ఆశీర్వదించారు. అలాగే ఏపీఐఐసి చైర్మన్ రోజా కూడా హాజరయ్యారు. ఇంకా శివాజీ రాజా, రాశి, హేమ తదితరులు హాజరై తమ ఆశీస్సులు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments