Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇంద్ర' చిత్ర బృందానికి మెగాస్టార్ చిరు సత్కారం

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (18:44 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "ఇంద్ర". బి.గోపాల్ దర్శకత్వంలో బడా నిర్మాత అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం విడుదలై 22 యేళ్లు గడిచిపోయింది. దీన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని 4కేలో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదల చేసినపుడు ఏ విధంగా అయితే, సునామీ క్రియేట్ చేసిందో అదేవిధంగా రీరిలీజ్‌లోనూ మంచి కలెక్షన్లు రాబడుతుంది. 
 
ఈ రిలీజ్‌ను పురస్కరించుకుని ఆ చిత్ర బృందానికి చిరంజీవి చిరు సత్కారం చేశారు. చిత్ర దర్శకుడు బి.గోపాల్, నిర్మాతలు అశ్వినీదత్‌, కె.ఎస్.రామారావు, కథా రచయిత చిన్నికృష్ణ, మాటల రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వర రావు, సంగీత దర్శకుడు మణిశర్మలను ఆయన తన నివాసానికి ఆహ్వానించి వారికి శాలువాలు కల్పి, పుష్కగుచ్చాలు ఇచ్చి అభినందించారు. 
 
ఈ సందర్భంగా వారి మధ్య ఆత్మీయ సంభాషణ జరిగింది. ముఖ్యంగా, సినిమా మేకింగ్ సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ఈ ఆత్మీయ సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరిగినట్టు మెగాస్టార్ చిరంజీవిన తన ఎక్స్ ఖాతాలో వారితో దిగిన ఫోటోతో పాటు ఓ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments