చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

ఠాగూర్
సోమవారం, 20 అక్టోబరు 2025 (19:12 IST)
దేశ ప్రజలు దీపావళి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ వేడుకలు జరిగాయి. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న మెగా కాంపౌండ్‌లో జరిగిన ఈ వేడుకల్లో తన స్నేహితులు, టాలీవుడ్ సీనియర్ హీరోలైన విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జునలు తమతమ సతీమణులతో హాజరై ఈ వేడుకలకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చారు. అలాగే, హీరోయిన్ నయనతార కూడా ఈ వేడుకలకు హాజరుకావడం ప్రత్యకంగా చెప్పుకోవచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మన శంకరవర ప్రసాద్ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.
 
ఈ వేడుకలపై చిరంజీవి ట్వీట్ చేశారు. "నా ప్రియమైన స్నేహితులు నాగార్జున, వెంకటేష్ మరియు నా సహ నటి నయనతార కుటుంబాలతో కలిసి దీపాల పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి మరియు జీవితాన్ని నిజంగా ప్రకాశవంతంగా చేసే ప్రేమ నువ్వు మరియు ఐక్యతను గుర్తు చేస్తాయి" అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగ్లాదేశ్ జలాల్లోకి ఎనిమిది మంది మత్స్యకారులు.. ఏపీకి తీసుకురావడానికి చర్యలు

విశాఖపట్నంలో సీఐఐ సదస్సు.. ప్రపంచ లాజిస్టిక్స్ హబ్‌గా అమరావతి

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్

శబరిమల ఆలయం బంగారం కేసు.. టీడీబీ అధికారిని అరెస్ట్ చేసిన సిట్

జగన్ లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments