Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న పూజాహెగ్డే

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (14:37 IST)
టాప్ హీరోయిన్‌గా అదరగొడుతున్న పూజా హెగ్డే ఓ వైపు సినిమాలతో బిజీగా వుంటూనే మరోవైపు టూర్ ట్రిప్పుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల మాల్దీవులకు వెళ్లి బాగా ఎంజాయ్ చేసింది. 
 
అక్కడ బికినీల్లో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకి మరింత హీట్ పుట్టించింది. ఇక తాజాగా మరో సారి టూర్ కి వెళ్ళింది. అయితే ఈ సారి ఫ్యామిలీతో కలిసి విహార యాత్ర ప్లాన్ చేసుకుంది పూజ
 
తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు విహార యాత్రకి వెళ్ళింది పూజా హెగ్డే. అక్కడ ఫ్యామిలీతో కలిసి దిగిన ఓ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 
తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి.. "13 ఏళ్ళ తర్వాత కుటుంబంతో విహారయాత్రకు బయటకి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత వెళ్తున్న ఈ టూర్ చాలా ముఖ్యం అంటూ చెప్పుకొచ్చింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments