యూట్యూబ్ ట్రిండింగ్‌ : #MattiManishinandiNenuకు 3 రోజుల్లోనే 1 మిలియన్ వ్యూస్

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (16:48 IST)
పల్లె కోయిలమ్మ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రఘుకుంచె సంగీత సారథ్యంలో పల్లె కోయిలమ్మ అంటూ పసల బేబి పాడిన పాట మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మట్టి మనిషినండి నేను.. అనే పాటను రఘుకుంచె యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాట యూట్యూబ్‌లో ఒన్ మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 
 
ఈ పాటకు లైక్స్, షేర్స్, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. సంగీత పరిజ్ఞానం లేకపోయినా.. చదువు రాకపోయినా అద్భుతంగా పాడిన బేబికి పలాస 1978 అనే సినిమాలో పాడే అవకాశం కల్పించారు. దీంతో పాటు మట్టి మనిషినండి అనే పాటను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసి వైరలయ్యేలా చేశారు. 
 
ప్రస్తుతం భారీ వ్యూస్‌ కొల్లగొడుతూ యూట్యూబ్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో వెల్లడించిన రఘు కుంచె... మూడు రోజుల్లో 1 మిలియన్ వ్యూస్ సాధించిందని.. ఈ పాటను ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాటను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments