Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి .. నాగార్జునతో నటించాలనుంది.. మంజిమా

నాగచైతన్యతో 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలో నటించిన మంజిమా మోహన్‌.. తాను రెండు భాషల్లో నటించే ఛాన్స్‌ రావడం చాలా ఆనందంగా వుందని పేర్కొంది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ ఈచిత్రం తెలుగు, తమిళంలో రూపొందింది. తమిళంలో శింబుతో నటించింది.

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (20:55 IST)
నాగచైతన్యతో 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంలో నటించిన మంజిమా మోహన్‌.. తాను రెండు భాషల్లో నటించే ఛాన్స్‌ రావడం చాలా ఆనందంగా వుందని పేర్కొంది. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ ఈచిత్రం తెలుగు, తమిళంలో రూపొందింది. తమిళంలో శింబుతో నటించింది. 
 
ఆమె మాట్లాడుతూ .. తన అభిమాన దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ అనీ, ఆయన దర్శకత్వంలో తమిళంలో తొలి సినిమా చేయడం ఆనందంగా ఉందని చెప్పింది. ఆయనతో తొలి సినిమా చేయడం ఎప్పటికీ తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని అంది. తెలుగులో చిరంజీవి .. నాగార్జునతో కలిసి నటించాలని ఉందని చెప్పింది.

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments