Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో నన్ను నువ్వు ఫాలో అవద్దని ప్రధాని అన్నారు: మంచు విష్ణు

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (21:35 IST)
గతంలో బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని మోదీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి దక్షిణాది తారలను ప్రధాని ఆహ్వనించక పోవడంతో చిరంజీవి కోడలు ఉపాసన ట్విట్లర్లో మండిపడ్డారు. అయితే తాజాగా ప్రధాని మోదీని మోహన్ బాబు ఫ్యామిలీ  కలిసిన సందర్బంలో మంచు విష్ణు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ తాను మోదీని బాలీవుడ్ నటులతో మీరు సమావేశం అయ్యారు, టాలీవుడ్ నటులతో ఎందుకు సమావేశం కాలేదు అని అడిగానని, అయితే దానికి ప్రధాని బాలీవుడ్ నటులతో కలవడం యాదృచ్చికంగా జరిగిందని చెప్పారన్నారు. అయితే టాలీవుడ్ నటులతో కలవడం అనేది కచ్చితంగా ప్లాన్ చేసుకుని కలుస్తాను అని చెప్పారు అన్నారు విష్ణు.
 
అయితే ఈ విషయంపై నేను ఎవరితో టచ్‌లో ఉండాలి అని అడిగితే నువ్వు ఫాలో అవద్దు నేను ఫాలో అవుతానని ప్రధాని చెప్పారని మీడియా సమావేశంలో తెలియజేశారు మంచు విష్ణు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments