Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో నన్ను నువ్వు ఫాలో అవద్దని ప్రధాని అన్నారు: మంచు విష్ణు

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (21:35 IST)
గతంలో బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని మోదీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి దక్షిణాది తారలను ప్రధాని ఆహ్వనించక పోవడంతో చిరంజీవి కోడలు ఉపాసన ట్విట్లర్లో మండిపడ్డారు. అయితే తాజాగా ప్రధాని మోదీని మోహన్ బాబు ఫ్యామిలీ  కలిసిన సందర్బంలో మంచు విష్ణు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ తాను మోదీని బాలీవుడ్ నటులతో మీరు సమావేశం అయ్యారు, టాలీవుడ్ నటులతో ఎందుకు సమావేశం కాలేదు అని అడిగానని, అయితే దానికి ప్రధాని బాలీవుడ్ నటులతో కలవడం యాదృచ్చికంగా జరిగిందని చెప్పారన్నారు. అయితే టాలీవుడ్ నటులతో కలవడం అనేది కచ్చితంగా ప్లాన్ చేసుకుని కలుస్తాను అని చెప్పారు అన్నారు విష్ణు.
 
అయితే ఈ విషయంపై నేను ఎవరితో టచ్‌లో ఉండాలి అని అడిగితే నువ్వు ఫాలో అవద్దు నేను ఫాలో అవుతానని ప్రధాని చెప్పారని మీడియా సమావేశంలో తెలియజేశారు మంచు విష్ణు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments