Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోతన మాటకు నిలువెత్తు నిదర్శనం మా బావ వైఎస్ఆర్ : మోహన్ బాబు

Webdunia
బుధవారం, 8 జులై 2020 (15:43 IST)
ప్రజానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని పలువురు సెలెబ్రిటీలు ఆయనకు నివాళులు అర్పించారు. అలాంటి వారిలో సినీ హీరో డాక్టర్ మోహన్ బాబు కూడా ఒకరు. ఆయన తన మనసులోని మాటను ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
వైఎస్సార్ స్నేహశీలి అంటూ కొనియాడారు. 'మాట తప్పలేరు మానధనులు' అన్న పోతన మాటకు వైఎస్సార్ నిలువెత్తు నిదర్శనం అంటూ అభివర్ణించారు.
 
"పేద ప్రజల దైవం మా బావగారైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నా" అంటూ మోహన్ బాబు స్పందించారు. 
 
అలాగే, ప్రముఖ సినీ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా తన నివాళులు ట్విట్టర్ ద్వారా అర్పించారు. "విలక్షణ రాజకీయచతురుడు, అవసరంలో వున్నవాళ్లకు అభయదాత, రైతన్నలకు ఆపద్భాంధవుడు పౌరుషానికి ప్రతినిధి , నిరుపేదల పాలిట ప్రత్యక్షదైవం, రాజకీయం అంటే వాగ్దానం చెయ్యడం కాదు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం అని భావితరాలకు నేర్పిన ప్రజల ముఖ్యమంత్రి డా రాజశేఖరరెడ్డిగారి జయంతి నేడు. వందనాలు మహానుభావా" అంటూ ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments