Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

సెల్వి
మంగళవారం, 2 జులై 2024 (12:16 IST)
టాలీవుడ్ స్టార్ హీరోల టాప్ సీక్రెట్స్ గురించి యాక్షన్ కింగ్ మోహన్ బాబు తనయ మంచులక్ష్మి సీక్రెట్స్ బ‌హిరంగంగా వెల్ల‌డించారు. రామ్ చరణ్, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్‌ సహా 142 మంది నటీనటులతో వాట్సాప్ గ్రూప్‌లో తాను కూడా భాగంగా ఉన్నానని ల‌క్ష్మీ తెలిపారు. 
 
తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ భావనను సులభతరం చేసేందుకు ఈ గ్రూప్‌ను రూపొందించామని, తద్వారా నటీనటులు తమ చిత్రాలను, తాజా ప్రాజెక్టులను ప్రమోట్ చేసుకోవడంలో ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చని అన్నారు.
 
తాజాగా ఇంట‌ర్వ్యూలో రామ్ చరణ్, రానా దగ్గుబాటితో తన స్నేహం ముంబైకి వెళ్లడానికి కార‌ణ‌మైంద‌ని ల‌క్ష్మీ టాప్ సీక్రెట్‌ని రివీల్ చేసారు. వారు ప్ర‌భావితం చేయ‌డం వ‌ల్ల‌నే తాను ముంబైలో అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్నార‌ని చెప్పారు. 
 
అంతేకాదు ముంబైలో రామ్ చరణ్ ఇంట్లోనే ఉండిపోయానని అయితే అది ఎవరికీ చెప్పలేదని చెప్పారు. తాను ముంబైలోని తన ఇంట్లో ఉంటున్నానని జ‌నాలకు చెప్పవద్దని రామ్ చరణ్‌కు చెప్పిన‌ట్టు తెలిపారు. ప్రస్తుతం మంచు లక్ష్మి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

Elephant: తిరుమల శ్రీవారి మెట్టు సమీపంలో ఏనుగుల గుంపు.. యాత్రికులు షాక్

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments