సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

దేవీ
మంగళవారం, 22 జులై 2025 (17:50 IST)
Nellore - Manchu laxmi
టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా నెల్లూరు జిల్లాలోని 12 పాఠశాలలలో డిజిటల్ క్లాస్ రూమ్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగిందని ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి వెల్లడించారు. నెల్లూరు నగరంలోని కోటమిట్ట కృష్ణ మందిరం వీధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ నందు మాజీ మంత్రి, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,కోడలు శృతి రెడ్డిలతో కలిసి డిజిటల్ క్లాస్ రూమ్ లను ప్రారంభించి..అక్కడి విద్యార్థులతో మమేకమై ఉన్నత విద్యకు తగిన ప్రాముఖ్యతను వివరించారు. 
 
ప్రైవేట్ పాఠశాల విద్యకు ప్రభుత్వ పాఠశాలల విద్యకు వ్యత్యాసం కనిపిస్తుండడంతో.. ఆ వ్యత్యాసాన్ని తొలగించడమే లక్ష్యంగా తమ ఎన్జీవో సంస్థ ద్వారా విశేష కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.ఇప్పటికే 12 పాఠశాలలలోనూ డిజిటల్ క్లాస్ రూమ్ ల ఏర్పాటు పూర్తయిందన్నారు.ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే తన ఆకాంక్ష అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

Chandrababu: ఇండిగో సంక్షోభం.. స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments