Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన అల్లరి నరేష్... 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి

హీరో అల్లరి నరేష్ భయపెట్టాడు. ఫలితంగా ఓ సినీ అభిమాని థియేటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హీరో తాజా చిత్రం 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'. ఇటీవలే విడులైంది. ఈ చిత్రం చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సి

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (08:29 IST)
హీరో అల్లరి నరేష్ భయపెట్టాడు. ఫలితంగా ఓ సినీ అభిమాని థియేటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హీరో తాజా చిత్రం 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'. ఇటీవలే విడులైంది. ఈ చిత్రం చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ  సంఘటన సిద్దిపేట జిల్లాలోని శ్రీనివాస్ థియేటర్‌లో జరిగింది. 
 
హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చూస్తూ గుండె పోటుకు గురైన ఎండి షాదుల్ (30) థియేటర్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. థియేటర్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు మృత దేహాన్ని థియేటర్ నుంచి తరలించారు. 
 
కేసు నమోదు చేసుకొని షాదుల్ మృతిపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా, జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో అల్లరి నరేష్ - కృతిక జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

Volunteers: వాలంటీర్లను హెచ్చరించాం.. వారివల్లే ఓడిపోయాం... గుడివాడ అమర్‌నాథ్

భారత్‌లో పాకిస్థాన్ ఎక్కడెక్కడ దాడులు చేస్తుంది? హైదరాబాద్ - వైజాగ్‌లు ఏ కేటగిరీలో ఉన్నాయి?

రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్టుమెంట్‌లా మారిపోయింది : సుప్రీం జడ్జి సూర్యకాంత్

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments