Webdunia - Bharat's app for daily news and videos

Install App

తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న హీరోయిన్!

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (09:25 IST)
తెలుగులో వచ్చిన చిత్రం "బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్". ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ అర్చనా కవి. ఈ మలయాళ బ్యూటీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారుపై మెట్రో రైల్ శ్లాబ్ కాంక్రీట్ పెళ్ళలు ఊడిపడటంతో ఆమె ప్రమాదంలో చిక్కుకున్నారు. అయితే, ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 
 
ఈ విషయంపై అర్చన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. తాను ప్రయాణిస్తున్న కారుపై మెట్రో శ్లాబ్ పెళ్లలు ఉన్నట్టుండి విరిగిపడ్డాయనీ, ఈ ప్రమాదం నుంచి తాను రెప్పపాటులో తప్పించుకున్నట్టు తెలిపింది. తాను విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు పేర్కొంది. 
 
ఈ ఘటనలో తన కారు పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. అందువల్ల కారుతో పాటు.. కారు డ్రైవర్‌కు కూడా మెట్రో రైల్ అధికారులు తగిన పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చీరల వ్యాపారికి పడకసుఖం ఇస్తూ ఊపిరాడకుండా చేసి చంపేసిన మహిళ... ఎలా?

హస్తిన అసెంబ్లీ పోరుకు ముగిసిన ప్రచారం.. 5న పోలింగ్!!

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. మెల్లగా జారుకున్న పవన్ కల్యాణ్

సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్‌ల విరాళం

ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్‌ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

తర్వాతి కథనం
Show comments